పయనించే సూర్యుడు మేజర్ న్యూస్ మే 30..05.2026 మదనపల్లె అన్నవాయి జిల్లా పుంగనూరు నియోజకవర్గంప్రతినిధి జె నాగరాజ/// అనంతరం రోప్ వే మార్గంలో కొండపై ఉన్న ఆలయానికి చేరుకుని యోగ నరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వేద పండితులు మంత్రికి వేదాశీర్వచనం చేసి, స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.