శాలిగౌరారం మండల పిఏసిఎస్ చైర్మన్ తాళ్లూరి మురళి సతీమణి తాళ్లూరి నిర్మల సంతాప సభ

పయనించే సూర్యుడు మే 28(శాలిగౌరారం) నల్గొండ జిల్లా శాలిగౌరారం మండల పీఏసీఎస్ చైర్మన్ తాళ్లూరి మురళి సతీమణి తాళ్లూరి నిర్మల మరణం పట్ల స్థానికంగా నిర్వహించిన సంతాప…

ప్రతిష్టాత్మకంగా స్త్రీ శక్తితో మొదటి రోజు మహానాడు ప్రారంభం.

పయనించే సూర్యుడు మే 28 ఆదోని నియోజకవర్గం ప్రతినిధి బాలకృష్ణ. ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ తో చైర్మన్ దేవేంద్రప్ప రెడ్డప్ప శ్రీనివాస్ రెడ్డి నగర అధ్యక్షుడు…

వాగ్దేవి మహిళ కళాశాలలో రేపు అనగా 28 5 2026న టాటా ఎలక్ట్రానిక్స్ మల్టీ నేషనల్ కంపెనీ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా

పయనించే సూర్యుడు రిపోర్టర్ జగయ్యపేట నియోజకవర్గం ఇన్చార్జి చేని రాంబాబు ఎన్టీఆర్ జిల్లా జగయ్యపేట్ట నియోజకవర్గం మే 28 జగయ్యపేట్ట పట్టణంలోని ఈరోజు వాగ్దేవి మహిళ కళాశాలలో…

ప్రజలకు కరెంటు కష్టాలు దీనికి కారణంజగ్గయ్యపేట చిల్లకల్లు సబ్ స్టేషన్ల ఉన్నతాధికారుల నిర్లక్ష్యమే ఈ కరెంటు ఇబ్బంది.

పయనించే సూర్యుడు రిపోర్టర్ జగయ్యపేట నియోజకవర్గం ఇన్చార్జి చేని రాంబాబు ఎన్టీఆర్ జిల్లా జగయ్యపేట్ట నియోజకవర్గం మే 28 జగ్గయ్యపేట పట్టణ ప్రజలకు కరెంటు కష్టాలు దీనికి…

వర్షాల పట్ల అధికారులు జాగ్రత్తలు వహించాలి.మండల అభివృద్ధి అధికారి పల్లి భాగ్యశ్రీ.

పయనించే సూర్యుడు మే 28 ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్ ఏన్కూరు. వర్షాల పట్ల అధికారులు జాగ్రత్తలు వహించాలని మండల అభివృద్ధి అధికారి పల్లి…

లోకేష్ నాయకత్వంలో టీడీపీ మరింత బలంగా ముందుకెళ్తుంది: వడ్డెమాన్ గోపాల్

పయనించే సూర్యుడు మే 28 ఆదోని నియోజకవర్గం ప్రతినిధి బాలకృష్ణ కర్నూల్ మహానాడు లో దేశంలో గత ఏడాది వచ్చిన మొత్తం పెట్టుబడుల్లో 25 శాతం ఆంధ్రప్రదేశ్‌…

మంటలతో అడవులు దగ్ధం: మూగజీవాలు సజీవ దహనం

పయనించే సూర్యుడు మే 28 ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్ ఖమ్మం జిల్లా వ్యాప్తంగా అడవులకు ఆనుకుని ఉన్న వ్యవసాయ భూముల్లో రైతులు పంట…

జడ్చర్ల మున్సిపాలిటీలో ఎస్సీ కార్పొరేషన్ రుణాల ఇంటర్వ్యూలు

పయనించే సూర్యుడు మే 28, మహబూబ్ నగర్ జిల్లా రిపోర్టర్ నరిగె కళాశేఖర్: మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలో అర్హులైన లబ్ధిదారులకు ఎస్సీ కార్పొరేషన్…

రైతులపై అన్యాయం తక్షణమే ఆపాలి ఏనుగు సుదర్శన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం

పయనించే సూర్యుడు మే 28(ఘట్కేసర్ బద్దం వెంకటరెడ్డి ) మున్సిపల్ కార్పొరేషన్ ఏదులాబాద్ డివిజన్ పరిధిలోని వడ్లు కొనుగోలు కేంద్రాన్ని రైతులతో కలిసి మేడ్చల్ నియోజకవర్గం బీజేపీ…

మహిళల స్వాలంభన సర్కార్ ధ్యేయం *(92 మందికి సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

పయనించే సూర్యుడు న్యూస్ :మే /28:నియోజకవర్గం స్టాప్ ప్రతినిధి :సాయిరెడ్డి బొల్లం :కరీంనగర్ జిల్లా మానకొండూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి మహిళల స్వావలంబన ప్రభుత్వ ప్రధాన…