కందుల కమలమ్మ కి నివాళులు అర్పించిన రాష్ట్ర గిడ్డంగుల సంస్ధ చైర్మన్ రాయల నాగేశ్వరరావు….

పయనించే సూర్యుడు.. న్యూస్ మే..24 ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం నేలకొండపల్లి మండలం గువ్వలగూడెం గ్రామంలో మరణించిన కందుల కమలమ్మ భౌతిక కాయానికి రాష్ట్ర గిడ్డంగుల సంస్ధ చైర్మన్ రాయల నాగేశ్వరరావు పూల మాలలు వేసి నివాళులు అర్పించి,వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *