జగన్నాధపురంలో మొక్కజొన్న ఖాళీ చేను దగ్ధంపొగమంచుతో బోనకల్ రూట్‌లో ట్రాఫిక్‌కు అంతరాయం

పయనించే సూర్యుడు మే 23, (చింతకాని మండలం రిపోర్టర్. వేర్పుల కోటేశ్వరరావు). చింతకాని: మండల పరిధిలోని జగన్నాధపురం గ్రామంలో గుర్తు తెలియని వ్యక్తులు మొక్కజొన్న కాళీ చేనుకు…

విశ్రాంత ఉపాధ్యాయుడు జెరిపోతుల కాశయ్య కన్నుమూత

పయనించే సూర్యుడు మే 23(నల్గొండ ) శాలిగౌరారం మండలం మాధవరం గ్రామం లో నివాసముంటున్న విశ్రాంత ఉపాధ్యాయుడు జెరిపోతుల కాశయ్య 78 సంవత్సరాలు అనారోగ్యంతో కన్నుమూశారు.ప్రభుత్వ పాఠశాలలో…

రామారం గ్రామంలో “కనువిప్పు” అవగాహన కార్యక్రమం

( పయనించే సూర్యుడు మే 23 రాజేష్ దౌల్తాబాద్ ) రాయపోల్ మండలం రామారం గ్రామంలో శుక్రవారం సాయంత్రం ప్రజల్లో అవగాహన పెంపొందించే లక్ష్యంతో “కనువిప్పు” పేరుతో…

అశ్వారావుపేటలో భారీగా గంజాయి పట్టివేత నలుగురి అరెస్ట్

పయనించే సూర్యుడు న్యూస్ మే 23 అశ్వారావుపేట మండలం రిపోర్టర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ఆదేశాల మేరకు జిల్లాలోని వేర్వేరు ప్రాంతాలలో…

చికెన్ వ్యర్థాదుర్వాసనతో ఇళ్లలో ఉండలేకపోతున్నాం

పయనించే సూర్యుడు, కోరుట్ల మే 23 కోరుట్ల పట్టణంలోని వినోబా రోడ్లో ఉన్న సారథి చికెన్ సెంటర్ నుంచి వస్తున్న తీవ్ర దుర్వాసనతో తాము నరకయాతన అనుభవిస్తున్నామని…

48 గంటల్లో కేసును ఛేదించిన కోరుట్ల పోలీసులు

పయనించే సూర్యుడు,కోరుట్ల, మే 23 కోరుట్ల మండలం మాదాపూర్ గ్రామంలో జరిగిన చోరీ కేసును కోరుట్ల పోలీసులు కేవలం రెండు రోజుల్లోనే ఛేదించి తమ ప్రతిభను చాటుకున్నారు.…

కార్మికుల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం కనీస వేతనాల పెంపుపై సంబరాలు

పయనించే సూర్యుడు న్యూస్ మే 23 మెదక్ జిల్లా చేగుంట మండలం ప్రతినిధి కాశబోయిన మహేష్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కార్మికులకు శుభవార్త తెలియజేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు…

ప్రమాదాల నివారణకు కాటమయ్య రక్షణ కిట్లు.గీతా కార్మికుల ప్రమాదాల నివారణకు కాటమయ్య రక్షణ కి ట్లు ఎంతో ఉపయోగపడతాయని.

పయనించే సూర్యుడు న్యూస్:మే/23:నియోజకవర్గం స్టాప్ ప్రతినిధి:సాయిరెడ్డి బొల్లం: రాజన్న సిరిసిల్ల జిల్లా మానకొండూర్ నియోజకవర్గం ఇల్లంతకుంట మండలం కేంద్రంలోని రాజన్న సిరిసిల్ల. ఎక్సైజ్ సీఐ ఎం శ్రీనివాస్…

ప్రణాళిక’ 99 రోజుల కార్యాచరణలో భాగంగా జిల్లాస్థాయి సభను వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మరియు జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ముఖ్య అతిథులు.

పయనించే సూర్యుడు న్యూస్:మే/23:నియోజకవర్గం స్టాప్ ప్రతినిధి:సాయిరెడ్డి బొల్లం:రాజన్న సిరిసిల్ల జిల్లా లోని సాయి మణికంఠ ఫంక్షన్ హాల్‌లో ‘ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యాచరణలో భాగంగా…

గొల్లగూడెం గ్రామపంచాయతీలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా.

పయనించే సూర్యుడు న్యూస్ :మే 23, తల్లాడ రిపోర్టర్ మండల పరిధిలోని గొల్లగూడెం గ్రామపంచాయతీ నందు గవర్నమెంట్ వారి అనుమతులు లేకుండా మట్టి మాఫియా మారుమోగుతుంది, వివరాలు…