సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు.

పయనించే సూర్యుడు మే 31 హుజురాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ బండ శివానంద రెడ్డి : వెన్నంపల్లి గ్రామం లో రాష్ట్ర రవాణా &బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సహకారంతో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఈ సందర్భంగా వెన్నంపల్లి గ్రామంలోని దండ తిరుపతి రెడ్డి 30000, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు మంత్రి సహకారంతో మంజూరు కాగా శనివారం రోజున అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సింగిల్ విండో చైర్మన్ సారబుడ్ల రాజిరెడ్డి, మాజీ ఎంపిటిసి పరకాల రమేష్, గ్రామ శాఖ అధ్యక్షులు మారుపాక తిరుపతి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఒంటెల లింగారెడ్డి,బండ శివానంద రెడ్డి,మొలుగురి అశోక్,ఎండి సాదిక్, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *