అభివృద్ధి దిశగా కూటమి ప్రభుత్వం సచివాలయం ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే పంతం నానాజీ ..

పయనించే సూర్యుడు మే 20, కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ (బి వి బి) కాకినాడ రూరల్ మండలం వలస పాకల గ్రామంలో సచివాలయం టు బిల్డింగ్ ని ఎమ్మెల్యే నానాజీ రెబ్బలు కట్ చేసి ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో పునాదులకే పరిమితమై డబ్బులు మాత్రం కాంట్రాక్టుల దగ్గర్నుంచి తీసుకునేవారని కానీ బిల్డింగ్లు మాత్రం పూర్తయ్యవి కావని. అయితే కోటలు ప్రభుత్వంలో ఏ అభివృద్ధి పని చేసిన పూర్తిస్థాయిలో ఉంటుందని రోడ్లు ట్రైన్లు అంగన్వాడి బిల్డింగులు సచివాల బిల్డింగులు అవసరమైన వారికి అందించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు, నులుకుర్తి వెంకటేశ్వరరావు, బిజెపి నాయకులు బిజెపి నాయకులు రంబాల వెంకటేశ్వరరావు, జనసేన నాయకులు జీనీ శ్రీనివాస్, మాదారపు తాతాజీ, కార్యదర్శి టీవీ వి సత్యనారాయణ, వీర మహిళలు గ్రామస్తులు జన సైనికులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *