పోస్ట్ ఆఫీస్ దగ్గర పింఛన్ తీసుకుని వృద్ధులకు టిఫిన్స్ ఏర్పాటుచేసిన రెండోవాడు కౌన్సిలర్

పయనించే సూర్యుడు ; 30 మే 26 కొడంగల్ నియోజకవర్గం కొడంగల్ మున్సిపల్ పోస్ట్ ఆఫీస్ దగ్గర పెన్షన్ కోసం వచ్చిన వికళాంగులకు వయోవృద్ధులకు, వితంతు మహిళలకు,…

నేరేడుచర్లలో ఫైర్ స్టేషన్ ఏర్పాటు చేయాలి.

పయనించే సూర్యుడు 30 మే నేరెడుచెర్ల మండల ప్రతినిది (చింతల శ్రవణ్) నేరేడుచర్ల లో ఫైర్ స్టేషన్ ఏర్పాటు చేసి నేరేడుచర్ల గరిడేపల్లి పాలకవీడు మండల ప్రజలకు…

శ్రీ లక్ష్మీనరసింహస్వామి కళ్యాణ మహోత్సవం

పయనించే సూర్యుడు న్యూస్ రాయికల్ మండల్ మే 30 మామిడిపెల్లి లక్ష్మణ్ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రతి ఏటా జరిగే జాతర ఉత్సవాల్లో భాగంగా…

సేవ చేయడానికి లయన్స్ క్లబ్ ఒక చక్కని వేదికలయన్స్ క్లబ్ జిందా గవర్నర్ లయన్ సింహరాజు కోదండ రాములు

పయనించే సూర్యుడు న్యూస్ రాయికల్ మండల్ మే 30 మామిడిపెల్లి లక్ష్మణ్ సేవ చేయడానికి లైన్స్ క్లబ్ ఒక చక్కని వేదిక అని లయన్స్ క్లబ్ జిల్లా…

సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలంలో కరపత్ర ఆవిష్కరణ.

పయనించే సూర్యుడు మే 30 రాజేష్ దౌల్తాబాద్ ) సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం కేంద్రంలో కరపత్ర ఆవిష్కరణ చేయడం జరిగింది.సామాజిక న్యాయం – రాజ్యాధికారంసాధనే ధ్యేయంగా,…

హాకీ టోర్నమెంట్ ప్రారంభించిన గూడూరు మున్సిపల్ కమీషనర్

పయనించే సూర్యుడు గూడూరు న్యూస్ మే 30 గూడూరు లోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో శుక్రవారం, గూడూరు మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు ఎమ్మెల్యే కప్ 2026…

నెల్లూరు జిల్లా ఉద్యమ నిర్మాత కామ్రేడ్ జక్కా వెంకన్న.

పయనించే సూర్యుడు గూడూరు న్యూస్ మే 30 నెల్లూరు జిల్లా ఉద్యమ నిర్మాత కామ్రేడ్ జక్కా వెంకన్న అని సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు కటికాల వెంకటేశ్వర్లు…

రైతుల సమస్యల పరిష్కారానికి జిల్లా కలెక్టర్ తక్షణ స్పందన

పయనించే సూర్యుడు మే 30 రాజేష్ దౌల్తాబాద్) దౌల్తాబాద్ & రాయపోల్ మండల రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి జిల్లా కలెక్టర్ మేడమ్ వెంటనే స్పందించి చర్యలు…

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 12 సంవత్సరాల సుపరిపాలన,

పయనించే సూర్యుడు మే 30 కర్నూలు జిల్లా ఇంచార్జ్ శ్రీకాంత్. ఆదోనిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 12 సంవత్సరాల సుపరిపాలన, పర్యావరణ పరిరక్షణ, అంతర్జాతీయ యోగా దినోత్సవం…

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో అనిల్ కుమార్ యాదవ్

పయనించే సూర్యుడు,మే 30 రంగారెడ్డిజిల్లాప్రతినిధి ఎస్ఎంకుమార్ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయిలోకి తీసుకువెళ్లేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్…