రక్త పోటు దినోత్సవం సందర్భంగా వారోత్సవాలు

(పయనించే సూర్యుడు మే 21 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ) : ప్రపంచ రక్తపోటు దినోత్సవం మే 17 ను పురస్కరించుకొని రక్తపోటు వారోత్సవాలలో సందర్భంగా డాక్టర్…

ప్రజా సమస్యలను తక్షణమేపరిష్క రించాలి జోనల్ కమిషనర్ నారాయణ అమిత్ఐఏఎస్ జారి చేసిన ఆదేశాలు

పయనించే సూర్యుడు, మే 21 రంగారెడ్డిజిల్లాప్రతినిధి ఎస్ఎంకుమార్ పటాన్‌చెరు సర్కిల్‌లోని ముత్తంగి వార్డును జోనల్ కమిషనర్ ఈరోజు సందర్శించారు. సందర్శనలో భాగంగా కంధనూర్, ఘన్పూర్, వెల్మల గ్రామాల్లో…

ఐసీసీఎస్‌డబ్ల్యూఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా విభాగం వైస్ ప్రెసిడెంట్‌గా సోమాజ దేవతనేని నియామకం

పయనించే సూర్యుడు మేజర్ న్యూస్ మే 21.05.2026 మదనపల్లె అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లి మండల ప్రతినిధి జె. నాగరాజ// ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్…

రౌడీషీటర్లకు కౌన్సెలింగ్

పయనించే సూర్యుడు, మే 21, బచ్చన్నపేట మండల ప్రతినిధి: నీల పవన్. బచ్చన్నపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన రౌడీషీటర్లకు బుధవారం పోలీస్ స్టేషన్‌లో…

శాంతియుత వాతావరణంలో బక్రీద్ జరుపుకోవాలి:

పయనించే సూర్యుడు మేజర్ న్యూస్ మే 21.05.2026 మదనపల్లె అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గం ప్రతినిధి జె. నాగరాజ// అఖిల భారత గోరక్ష మహా సంఘ్ జాతీయ…

కొండాపూర్ డివిజన్‌లోరాజ్యాధికార పార్టీ విస్తరణ:నూతన అధ్యక్షునిగా ఎండిజాంగిర్ నియామకం

పయనించే సూర్యుడు, మే 21 రంగారెడ్డిజిల్లాప్రతినిధి ఎస్ఎంకుమార్ శేర్లింగంపల్లి నియోజకవర్గంలోని కొండాపూర్ డివిజన్‌లో ఈరోజు తెలంగాణ రాజ్యాధికార పార్టీ రంగా రెడ్డి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ముఖ్య…

ఎరువులు విత్తనములు పురుగుమందుల అమ్మకంపై డీలర్లకు సూచనలు.

పయనించేసూర్యుడు మేజర్ న్యూస్ మే 21.05.2026 మదనపల్లె అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లి మండల ప్రతినిధి జె. నాగరాజ/// చౌడేపల్లి వ్యవసాయ అధికారి కార్యాలయం నందు…

రామగిరి మండలంలో విద్యుత్ అంతరాయాలతో ప్రజలకు ఇబ్బందులు

పయనించే సూర్యుడు న్యూస్ : పెద్దపల్లి, సెంటినరీ కాలనీ-21 పగలంతా విద్యుత్ మరమ్మత్తుల పేరిట అంతరాయం రాత్రి ఎప్పుడు కరెంటు పోతుందో వస్తుందో తెలియక ఇబ్బందులు ఎదుర్కొంటున్న…

జూనియర్ ఉద్యోగులు వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి

పయనించే సూర్యుడు న్యూస్: పెద్దపల్లి, సెంటినరీకాలనీ-21 జూనియర్ ఉద్యోగులు సీనియర్ ఉద్యోగుల నుంచి వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలనీ రామగుండం-3 ఏరియా జనరల్ మేనేజర్ సుంకర మధుసూదన్ అన్నారు.సింగరేణి…