ప్రభుత్వ పాఠశాలలకు పాఠ్య పుస్తకాలు

జనంన్యూస్ జూన్ 07 ఎలిగేడు మండలం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందు చూపు సెలవుల్లోనే ప్రభుత్వ పాఠశాలలకు చేరుతున్న పాఠ్యపుస్తకాలు ,ప్రభుత్వ పాఠశాలలు ప్రారంభం కాగానే విద్యార్థులకు పాఠ్యపుస్తకాలను పంపిణీ చేయనున్నట్లు విధ్యశాఖ అధికారులు తెలిపారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *