వాయిస్ -4 కార్యక్రమంతో 159 మంది మార్పుకర్తలుగా ఎదుగుతున్న యువ బాలికలు హర్ వాయిస్ తో నాయకత్వం

పయనించే సూర్యుడు జులై 4 ప్రతినిధి సుధాకర్ డిండి నల్లగొండ యుక్తవయసు బాలికలలో ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు, సామాజిక అవగాహన పెంపొందించేందుకు వాయిస్ -4 సంస్థ అమలు…

ఇల్లంతకుంట నూతన తహసీల్దార్ మనోజ్ కుమార్‌కు ఘన సన్మానం

పయనించే సూర్యుడు / జూలై 4 / దిడ్డి రాము / జమ్మికుంట రూరల్ ; ఇల్లంతకుంట మండలానికి నూతన తహసీల్దార్‌గా బాధ్యతలు స్వీకరించిన మనోజ్ కుమార్‌ను…

సాయి పూజిత,ఎలెక్ట్రికల్ బైక్ సందర్శించిన సండ్ర వెంకట వీరయ్య

పయనించే సూర్యుడు: జూలై : 4/26 సత్తుపల్లి రూరల్: రిపోర్టర్: గద్దె. విజయ బాబు సత్తుపల్లి పట్టణంలో నూతనంగా సాయి పూజిత శ్రీనివాసరావు ప్రారంభించిన సాయి పూజిత…

ప్రభుత్వ భూములకు భవనాలకు రక్షణ లేదు..

పయనించే సూర్యుడు: జూలై : 4/26 సత్తుపల్లి రూరల్: రిపోర్టర్: గద్దె. విజయ బాబు ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం మండల పాడు శివారులోని లంక సాగర్…

నాగులాపురంలో “ప్రజల కోసం మీ పార్థసారథి” కార్యక్రమానికి విశేష స్పందన

పయనించే సూర్యుడు జులై 4 కర్నూలు జిల్లా ఇంచార్జ్ శ్రీకాంత్. ఆదొని శాసనసభ్యులు డా. పీవీ పార్థసారథి శుక్రవారం సాయంత్రం ఆదోని మండలం-1 పరిధిలోని నాగులాపురం గ్రామంలో…

వేములనర్వ గ్రామంలో పలువురిని కలిసిన జగ్గయ్యపేట నియోజకవర్గ వైఎస్ఆర్ సీపీ ఇన్-ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు

పయనించే సూర్యుడు వాత్సవాయి మండలం రిపోర్టర్ తమ్మిశెట్టి వెంకట్రావు ఎన్టీఆర్ జిల్లా జగయ్యపేట్ట నియోజకవర్గం జులై 4 వత్సవాయి మండలం, వేములనర్వ గ్రామానికి చెందిన సీనియర్ నాయకులు…

అనారోగ్య పరిస్థితి కారణంగా చికిత్స పొందుతున్న టిడిపి సీనియర్ నాయకులు కృష్ణారెడ్డి.

పయనించే సూర్యుడు జులై 4 కర్నూలు జిల్లా ఇంచార్జ్ శ్రీకాంత్. ఈరోజు ఆదోని పట్టణంలోని మధు హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న టిడిపి సీనియర్ నాయకులు కృష్ణారెడ్డి ని…

బోయిన్పల్లి మండలంలకి చెందిన బాపూపేట గ్రామం క్వారీలో వాచ్మెన్ గా పనిచేస్తూ హార్ట్ ఎటాక్ తో చెర్ల పరుశురాం (కిట్టిన్న ) మృతి.జీతం 49:సం చెండదు.

పయనించే సూర్యుడు న్యూస్ :జులై /04:నియోజకవర్గం స్టాప్ ప్రతినిధి :సాయిరెడ్డి బొల్లం :రాజన్న సిరిసిల్ల జిల్లా మానకొండూర్ నియోజకవర్గం ఇల్లంతకుంట మండలం రహింఖాన్ పేట గ్రామం చెర్ల…

వాటర్ ప్లాంట్ నిర్మాణానికి రూ.2 లక్షలు విరాళం అందించిన కంబాల

పయనించే సూర్యడు పత్రిక జూలై 04 గోకవరం మండల రిపోర్టర్ దొరబాబు: గోకవరం గ్రామంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద నూతన వాటర్ ప్లాంట్ నిర్మాణానికి విశ్వహిందూ ధర్మపరిరక్షణ…

పురుగుమందుల వాడకం ద్వారా రైతులు తమ అమూల్యమైన ప్రాణాలను కోల్పోవద్దని పురుగు మందులను వాడొద్దని ఆర్ వి ఏం ఆధార్యంలో భారీ ర్యాలీలో

పయనించే సూర్యడు న్యూస్ గజ్వెల్ జులై 4 గజ్వెల్ నియోజకవర్గం ఇంచార్జ్ ఏం ఎస్ రసూల్ సిద్దిపేట జిల్లా గజ్వెల్ నియోజకవర్గం పరిధిలో ని ములుగు మండల…