పయనించే సూర్యడు న్యూస్ గజ్వెల్ జూన్ 3గజ్వెల్ నియోజకవర్గం ఇంచార్జి ఏం ఎస్ రసూల్ సిద్దిపేట జిల్లా గజ్వెల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ కార్యాలంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం ఘనంగా నిర్వహించి జాతీయ జెండా ఏ గారవేశారు ఈ సందర్బంగా అనంతరం తెలంగాణ గేయని తిలకించడం జరిగినది. ఏం ఏ ల్ సి యాదవ రెడ్డి , కమీషనర్ పి గణేష్ రెడ్డి వైస్ చైర్మన్ పద్మ బాయి నర్సింగరావు కౌన్సిల్ సభ్యులు, పట్టణ ప్రముఖులు, నాయకులు కార్యాలయ అధికారులు, సిబ్బంది, మెప్మా ఆర్ పి లు మహిళ సంఘాల సభ్యులు ప్రజలు తదితరులు పాల్గొన్నారూ