వైఎస్సార్సీపీ నాయకుడి ద్విచక్ర వాహనం కాల్చివేత

జనం న్యూస్ జూన్ 7 చిత్తూరు జిల్లా రొంపిచర్ల మండలం రిపోర్టర్ భీమనేని బాలకృష్ణ. వైయస్సార్సీపి నాయకుడి ద్విచక్ర వాహనాన్ని గుర్తు తెలియనిదుండగులు కాల్సి వేసినట్లు బాధితుడు…

పలుబాధిత కుటుంబాలను పరామర్శించిన -మానాల మోహన్ రెడ్డి

జనం న్యూస్ జూన్ 06: నిజామాబాద్ జిల్లా ఏర్గట మండలం: రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి శనివారం ఏర్గట్ల మండలంలోని పలు…

జనం మెచ్చిన నేతకు జన్మదిన వేడుకలు

జనం న్యూస్ జూన్ 7 (నిర్మల్ జిల్లా స్టాపర్ ద్యావతి గంగాధర్) నిర్మల్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గ బిఆర్.ఎస్ పార్టీ ఇంచార్జి బుక్య జాన్సన్ నాయక్ జన్మదిన…

శ్రీ శనీశ్వర స్వామి వారికి హుబ్లీ పిఠాధిపతి ప్రత్యేక పూజలు…

జనం న్యూస్ జూన్ 07 ప్రతినిది ఎండీ జహంగీర్ అధిక జేష్ట మాసమని వడ్డేమాన్ లోని శ్రీ సార్ధా సప్త జేష్ట మాత సమేత శనీశ్వర స్వామికి…

నందివడ్డేమాన్ లో మమత అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

జనం న్యూస్ జూన్ 07 ప్రతినిది ఎండీ జహంగీర్ నగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలం నందివడ్డేమాన్ గ్రామంలో ఈరోజు ప్రజారోగ్యమే ధ్యేయంగా బాచుపల్లిలోని మమత అకాడమీ…

కూడేరు నూతన తాసిల్దార్‌కు శుభాకాంక్షలు తెలిపిన పత్రిక విలేకరులు, ఎమ్మార్పీఎస్ నాయకులు

జనం న్యూస్ కూడేరు జూన్ 7 రిపోర్టర్ ముంగా ప్రదీప్ ఉరవకొండ నియోజకవర్గం కూడేరు మండల నూతన తాసిల్దార్‌గా పదవి బాధ్యతలు చేపట్టిన కె.మోహన్ కుమార్,ని శనివారం…

ప్రపంచ పర్యావరణ దినోత్సవం పురస్కరించుకొని మొక్కలు నాటే కార్యక్రమం

జనం న్యూస్ / గంభీరావుపేట 07 జూన్ రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ మరియు పీజీ కళాశాలలో ఈరోజు అనగా 6-జూన్…

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా బహుమతుల ప్రదానోత్సవం

జనం న్యూస్, జూన్07 : ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని విద్యార్థుల్లో పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంపొందించేందుకు నిర్వహించిన వివిధ పోటీల విజేతలకు బెస్ట్ ఇన్నోవేషన్ యూనివర్సిటీ…

సీపీఎస్ రద్దు కోసం ఉద్యోగుల ఐక్యత అవసరం..జిల్లా అధ్యక్షులు నీలం అశోక్

జనం న్యూస్ జూన్ 07 (గోరంట్ల మండల ప్రతినిధి ఫక్రోద్దీన్): సీపీఎస్ రద్దు చేయాలనే ఏకైక డిమాండ్‌తో పోరాటం చేస్తున్న ఏపీ సీపీఎస్ ఈఏ సంఘం ఆధ్వర్యంలో…

శుక్రవారంరోజున కొయ్యూరు మండలం పంప పంచాయతీ గంగవరం గ్రామంలో కొయ్యూరు ఆదివాసి అర్చక సేవా సంఘం యొక్క కార్యవర్గ సమావేశం జరిగింది

జనం న్యూస్ జూన్ 7 ( కొయ్యూరు రిపోర్టర్ కృష్ణ ) జై శ్రీరామ్ అల్లూరు జిల్లా కొయ్యూరు మండలం మంప పంచాయితీ గంగవరం గ్రామంలో శుక్రవారం…