వజ్రకరూర్ తహసిల్దార్ కు పూలమాలలతో ఘన సన్మానం

జనం న్యూస్ జూన్ 7(రిపోర్టర్ నల్లబోతుల రాజు)అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం నూతన తహసిల్దార్ గా బాధ్యతలు చేపట్టిన జయశ్రీ ని శనివారం స్థానిక నాయకులు, సామాజికవేత్తలు…

ఎల్.కోటలో ‘స్వచ్ఛ రథం’ వాహనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి

జనం న్యూస్ ఎస్ కోట రిపోర్టర్ రావాడ నాయుడు (జూన్ 07): గ్రామాలను పారిశుధ్య రహితంగా, సంపూర్ణ పరిశుభ్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన…

భూ బాధితులకు మద్దతిస్తే అరెస్టులా..? కాంగ్రెస్, బీజేపీ నేతల ఆగ్రహం

జనం న్యూస్ 07 జూన్ 2026 రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఇంచార్జ్ : కోహెడ భూ బాధితులకు మద్దతు తెలిపిన కాంగ్రెస్, బీజేపీ నాయకుల అరెస్టుపై…

ఏనుగు రవీందర్ రెడ్డి ని సన్మానించిన కొడిమ్యాల మండల బి ఆర్ ఎస్నాయకులు.

జనం న్యూస్ కొడిమ్యాల మండల రిపోర్టర్ చింత శ్రీధర్ జూన్ 07 బిఆర్ఎస్ పార్టీ రామగుండం నియోజకవర్గ పార్టీ సభ్యత్వ నమోదు ఇన్చార్జిగా నియమితులైన ఏనుగు రవీందర్…

పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

జనం న్యూస్ జూన్ 7 (నిర్మల్ జిల్లా స్టాపర్ ద్యావతి గంగాధర్) నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఐదవ వార్డులో స్థానిక ప్రయాణ ప్రాంగణం ఆవరణలో…

ప్రభుత్వ పాఠశాలకు పాఠ్యపుస్తకాలు

జనం న్యూస్7.6.2026 మెదక్ జిల్లా చేగుంట మండలం ప్రతినిధి అన్నం ఆంజనేయులు మెదక్ జిల్లా చేగుంట మండలం దుబ్బాక నియోజకవర్గం తెలంగాణలో సెలవుల్లోనే స్కూళ్లకు టెక్స్ట్ బుక్కులు…

దైవ దర్శనానికి పోయి వస్తూ ప్రమాదానికి గురైన ఒకే కుటుంబ సభ్యులు

జనం న్యూస్ మధిర జూన్ 7, దోర్నాల కృష్ణ ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట గ్రామానికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు జమలాపురం దైవదర్శనానికి వెళ్లి వస్తుండగా…

ఘనంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు డా. కోట రాంబాబు వారి జన్మదిన వేడుకలు.

జనం న్యూస్ మధిర జూన్ 7, దోర్నాల కృష్ణ మధిరలోని స్థానిక కెవిఆర్ హాస్పిటల్ నందు జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రముఖ వైద్యులు డా.కోట రాంబాబు…

నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్ షిప్ కు ఎంపికైనతిప్పారపు అశ్విత్

జనంన్యూస్ జూన్ 07 ఎలిగేడు మండలం సుల్తానాపూర్ గ్రామంలోని జడ్ పి హెచ్ ఎస్ ప్రభుత్వ పాఠశాలలో చదువు తున్న తిప్పారపు అశ్విత్ నేషనల్ మీన్స్ కం…

​నాటుసారా రహిత సమాజమే లక్ష్యం:

జనం న్యూస్ :7/6/2026,నంద్యాల టౌన్ రిపోర్టర్ కోనేటి వెంకటేశ్వర్లు, ‘నవోదయం 2.O’ లో భాగంగా గడివేముల మండలం ఎల్ కే తాండ లో అవగాహన సదస్సు ఆంధ్రప్రదేశ్…