ఈనెల 8 న రాష్ట్ర సీఎం మియాపూర్ లో జరగనున్న అభివృద్ధిపనుల కోసం క్యాంప్ కార్యాలయంలో పిఎసి చైర్మన్ గాంధీ నిర్వహించిన సమీక్ష సమావేశం
పయనించే సూర్యుడు, జూన్ 06 రంగారెడ్డిజిల్లాప్రతినిధి ఎస్ఎంకుమార్ ఈ నెల 8వ తేదీన ముఖ్య మంత్రి శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి శేరిలింగం పల్లి నియోజకవర్గానికి విచ్చేసి…