పయనించే సూర్యుడు న్యూస్: రామగిరి-23 రామగిరి మండలం రత్నాపూర్ గ్రామంలో శుక్రవారం జనగణన సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా సర్వేలో స్థానిక సర్పంచ్ పల్లె ప్రతిమ పీవీరావు పాల్గొన్నారు. ఎన్యుమురేటర్, ప్రభుత్వ ఉపాధ్యాయుడు కనకం స్వామి వివరాలు సేకరించారు.
పయనించే సూర్యుడు మే 30 ఆదిలాబాద్ జిల్లా మండలం ఉట్నూర్ ఉట్నూర్ ప్రతినిధి: ఉట్నూర్ మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్…