ఎస్ బీ ఐ బ్యాంక్ వ్యవస్థాపక దినోత్సవం వేడుకలు

పయనించే సూర్యుడు, జూలై 03, అశ్వాపురం: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ స్థాపించి డెబ్బై సంవత్సరాలు అయిన సందర్భంగా డెబ్బై సంవత్సరాలు నిండిన పెన్షన్ దారుడు…

ఝరాసంగం మరియు కోహీర్ పట్టణాలలో ఓటరు జాబితా సవరణ ప్రక్రియను పరిశీలించిన ఎమ్మెల్యే కొనింటి మాణిక్ రావు

పయనించే సూర్యుడు, జూలై 3 (సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండల ప్రతినిధి: స్వాతి, నర్సిములు): జహీరాబాద్ నియోజకవర్గ పరిధిలో ముమ్మరంగా కొనసాగుతున్న ప్రత్యేక ఓటరు జాబితా సవరణ…

ఝరాసంగం ప్యాలవరం మరియు చిలెమామిడి గ్రామాలలో సిసి రోడ్డు పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే కొనింటి మాణిక్ రావు

పయనించే సూర్యుడు, జూలై 3 (సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండల ప్రతినిధి: స్వాతి, నర్సిములు): జహీరాబాద్ నియోజకవర్గ పరిధిలోని పలు గ్రామాలలో అంతర్గత రహదారుల అభివృద్ధి కోసం…

జహీరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో సమస్యలపై నిరసన: ఖాళీ కుర్చీకి వినతిపత్రం అందజేసిన భారతీయ జనతా పార్టీ నాయకులు

పయనించే సూర్యుడు, జూలై 3 (సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండల ప్రతినిధి: స్వాతి, నర్సిములు): జహీరాబాద్ ప్రభుత్వ వైద్యశాలలో దీర్ఘకాలంగా నెలకొన్న వివిధ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్…

ఉపాధి కూలీలకు ఒక వరం : పాగర్తి సుధాకర్

పయనించే సూర్యుడు.. న్యూస్..03 భారతీయ జనతా పార్టీ నేలకొండపల్లి మండల కమిటీ సమావేశం బీజేపీ మండల అధ్యక్షులు పాగర్తి సుధాకర్ ఆధ్వర్యంలో మండల కేంద్రం లో ని…

కమదన కిషన్ రావు పార్థివ దేహానికి నివాళులర్పించిన తక్కెళ్లపల్లి రవీదర్ రావు.

పయనించే సూర్యుడు.. న్యూస్ ..03 నేలకొండపల్లి మండలం చెన్నారం గ్రామానికి చెందిన ఈరోజు అకాల మరణం చెందారు, ఈ విషాదకర వార్త తెలుసుకున్న ఉమ్మడి ఖమ్మం జిల్లా…

జగ్గయ్యపేట లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా ‘వైద్యుల దినోత్సవం’ ప్రముఖ వైద్యులకు సన్మానం

పయనించే సూర్యుడు రిపోర్టర్ జగయ్యపేట నియోజకవర్గం ఇన్చార్జి చేని రాంబాబు ఎన్టీఆర్ జిల్లా జగయ్యపేట్ట నియోజకవర్గం జులై 3 ,జగ్గయ్యపేట పట్టణం, స్థానిక లయన్స్ క్లబ్ ఆఫ్…

జర్నలిస్టుల సంక్షేమమే ఐజేయు ధ్యేయం

పయనించే సూర్యుడు న్యూస్ మెట్ పల్లి జూన్ 16 టీయూడబ్ల్యూజే (ఐజేయూ) జర్నలిస్టుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తూ యూనియన్ సభ్యులందరికీ ఇన్సూరెన్స్ పాలసీ చేయించమని టీ యు…

సేవే ఆదర్శంగా పనిచేస్తున్న సాయిరాం దంపతులు..

పయనించే సూర్యుడు జూన్ 16, కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ (బి వి బి) ఆదర్శ దంపుతుల్లా దేన్నీ ఆశించకుండా దాహార్తిస్తున్న మీనాక్షి రాంబాబు దంపతుల సేవలు…

విద్యాహక్కు చట్టం అమలు చేయాలి – బీఎస్పీ వినతి

పయనించే సూర్యుడు జూన్ 16 నాగర్ కర్నూలు జిల్లా బిజినపల్లి రిపోర్టర్ శ్రవణ్ కుమార్ నాగర్‌కర్నూల్: ప్రైవేట్ పాఠశాలల్లో విద్యాహక్కు చట్టం (ఆర్‌టీఈ) ప్రకారం 25 శాతం…