ఆదోని పాత ఓవర్ బ్రిడ్జికి మరమ్మత్తులు చేయించాలి –సిపిఐ సిపిఎం సిపిఐ ఎమ్ ఎల్ న్యూ డెమోక్రసీ, కాంగ్రెస్ డిమాండ్

పయనిoచే సూర్యుడు కర్నూలు జిల్లా క్రైమ్ రిపోర్ట్ ఎరుకల మహేష్ ఆదోని పట్టణంలోని పాత ఓవర్ బ్రిడ్జి పూర్తిగా శిథిలావస్థకు చేరుకొని ప్రజలకు ప్రాణాపాయంగా మారిందని సిపిఐ…

భారత సైన్యంలో అడుగుపెడుతున్న పెద్దహరివనం యువకుడు

పయనించే సూర్యుడు రిపోర్టర్ ఎరుకుల మహేష్) ఆదోని నియోజకవర్గంలోని పెద్దహరివనం గ్రామానికి చెందిన జిల్లా ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థి హెచ్. గణేష్ ఇండియన్ ఆర్మీకి ఎంపిక…

ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

పయనించే సూర్యుడు జూన్ 16 ఆదోని రూరల్ రిపోర్టర్. రెండేళ్ల సుపరిపాలన ప్రజలతో పంచుకున్న కర్నూలు జిల్లా కూటమి నాయకులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి…

ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క జన్మదిన వేడుకల్లో పాల్గొన్న జహీరాబాద్ నియోజకవర్గ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అస్మా

పయనించే సూర్యుడు,జూన్ 16 (సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండల ప్రతినిధి: స్వాతి, నర్సిములు): ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క జన్మదినం సందర్భంగా సోమవారం హైదరాబాద్ లోని ప్రజా…

మంచిర్యాల పర్యటనకు వచ్చిన ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క

పయనించే సూర్యుడు న్యూస్ జూన్ 16 మందమర్రి మండల ప్రతినిధి బొద్దుల భూమేష్ మంచిర్యాల జిల్లా కేంద్రానికి పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల ప్రారంభోస్తవానికి వచ్చిన తెలంగాణ…

ప్రత్తిపాడు అనాధ ఆశ్రమంలో వృద్ధులకు భోజనం పొట్లాలు పంపిణీ

పయనించే సూర్యుడు న్యూస్, జూన్ 16 (ఏలేశ్వరం మండల రిపోర్టర్ ఏ శివాజీ) : ప్రత్తిపాడు పాదాలమ్మ గుడి వద్ద ఉన్న అనాధ శరణాలయంలో వృద్ధులకు వివేకానంద…

జహీరాబాద్–బీదర్ రోడ్డు ప్రమాదానికి బాధ్యులైన అధికారులపై కేసు నమోదు చేసి విచారణ జరపాలి: మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ వై. నరోత్తం డిమాండ్

పయనించే సూర్యుడు,జూన్ 16 (సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండల ప్రతినిధి: స్వాతి, నర్సిములు): జహీరాబాద్–బీదర్ రహదారి అధ్వాన్న పరిస్థితుల కారణంగా ఈ రోజు మరో అమాయక ప్రాణం…

ఆలూర్ ట్రాక్టర్ ఓనర్స్ నూతన కార్యవర్గం

పయనించే సూర్యుడు న్యూస్ రాయికల్ మండల్ జూన్ 16 మామిడిపెల్లి లక్ష్మణ్ మండలంలోని ఆలూరు గ్రామ ట్రాక్టర్ సంఘం నూతన కార్యవర్గము ఏర్పాటు చేశారు. అధ్యక్షులు ఎలిపెద్ది…

అమ్మవారి కుంభాభిషేకానికి ఆహ్వానం

పయనించే సూర్యుడు-16-06-2026-రాజంపేట న్యూస్ : ఈనెల 25వ తేదీన అమ్మవారి శాలనందు నిర్వహించే మహాకుంభాభిషేకం కార్యక్రమానికి ఆలయ కమిటీ వారు దేవాదాయ శాఖ కార్య నిర్వహణ అధికారి…

విద్యార్థులకు పుస్తకాల పంపిణీ

పయనించే సూర్యుడు న్యూస్ రాయికల్ మండల్ జూన్ 16 మామిడిపెల్లి లక్ష్మణ్ రాయికల్ మండలం మైతాపూర్ ఉన్నత పాఠశాలలోని విద్యార్థులకు ఉచిత పాఠ్య పుస్తకాలను సోమవారం పంపిణీ…