పబ్లిక్ సర్వీసింగ్ సెంటర్ గా మారిన ఆదోని మున్సిపాలిటీ

పయనించే సూర్యుడు జూన్14ఆదోనిడివిజన్ ప్రతినిధి గుమ్మల బాలస్వామి ప్రజా పరిపాలన మున్సిపాలిటీ ఆఫీస్ ముందు పబ్లిక్ గా కార్లు వాటర్ సర్వీసింగ్ చేస్తుంటే కమిషనర్ కు పట్టదా,,…

విశ్వబ్రాహ్మణ జాతి ఐక్యతకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి..

పయనించే సూర్యుడు న్యూస్ :జూన్ 14,తల్లాడ రిపోర్టర్ విశ్వబ్రాహ్మణ జాతి ఐక్యతకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలంగాణ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ జర్నలిస్ట్ సంఘం వ్యవస్థాపకుడు తూములూరి…

కేంద్రంలో ప్రభుత్వ పాఠశాలలో జరిగిన.స్వచ్ఛ పాఠశాల స్వచ్ఛభారత్. బీజేపీ ఓబిసి రాష్ట్ర కార్యదర్శి అడిచెర్ల రాజు,

పయనించే సూర్యుడు న్యూస్:జూన్/14:నియోజకవర్గం స్టాప్ ప్రతినిధి:సాయిరెడ్డి బొల్లం:రాజన్న సిరిసిల్ల జిల్లా మానకొండూర్ నియోజకవర్గం ఇల్లంతకుంట మండల కేంద్రంలో ప్రభుత్వ పాఠశాలలో జరిగిన.స్వచ్ఛ పాఠశాల స్వచ్ఛభారత్. కార్యక్రమానికి ముఖ్య…

సీపీఎస్ ఉపాధ్యాయ,ఉద్యోగ సంఘం ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షులు అయ్యన్నగారి హరికృష్ణా రెడ్డి, పుష్ప గుచ్ఛం అందించి శుభాకాంక్షలు.

పయనించే సూర్యుడు న్యూస్ :జూన్ /14 :నియోజకవర్గం స్టాప్ ప్రతినిధి :సాయిరెడ్డి బొల్లం :రాజన్న సిరిసిల్ల జిల్లా మానకొండూర్ నియోజకవర్గం ఇల్లంతకుంట మండలం. 03/06/2026:రోజు రోడ్డు ప్రమాదం…

చింతకాని నూతన ఎస్సై జి. నరేష్‌కు బీజేపీ నాయకుల శుభాకాంక్షలు

పయనించే సూర్యుడు జూన్ 14, (చింతకాని మండలం రిపోర్టర్. వేర్పుల కోటేశ్వరరావు). చింతకాని : చింతకాని పోలీస్ స్టేషన్ నూతన సబ్‌ ఇన్‌స్పెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన జి.…

బండి వెంకటేశ్వర్లుకు చింతకాని మండల మీడియా సభ్యులు ఘన నివాళులు.

పయనించే సూర్యుడు జూన్ 14, (చింతకాని మండలం రిపోర్టర్. వేర్పుల కోటేశ్వరరావు). చింతకాని : చింతకాని మండలం తిర్లాపురం గ్రామానికి చెందిన బీఆర్ఎస్ మండల నాయకులు బండి…

అంగరంగ వైభవంగా నూతన విద్యా సంవత్సరం ప్రారంభం

పయనించే సూర్యుడు వాత్సవాయి మండలం రిపోర్టర్ తమ్మిశెట్టి వెంకట్రావు ఎన్టీఆర్ జిల్లా జగయ్యపేట్ట నియోజకవర్గం జూన్ 14 వాత్సవాయి మండలం కంభంపాడు గ్రామంలో ని ఈరోజు న…

కనగర్తి ప్రభుత్వ పాఠశాలలో ఉత్సాహంగా “మన బడి – మన బాధ్యత

పయనించే సూర్యుడు జూన్ 14 శంకరపట్నం మండలం రిపోర్టరు పెద్ది గట్టయ్య :ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 12 సంవత్సరాల సేవా సుపరిపాలన పూర్తి అయిన సందర్భంగా, కేంద్ర…

వ్యవసాయ ఉద్యాన విద్యకు బాటలు వేసిన మంత్రి తుమ్మల

పయనించే సూర్యుడు న్యూస్ జూన్ 14 అశ్వారావుపేట మండలం రిపోర్టర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా 1989 లో ఎన్టీఆర్ పాలనలో అశ్వరావు పేట లో వ్యవసాయ కళాశాల…

ముద్దాయిపేట గ్రామంలో మద్యపాన నిషేధం

పయనించేసూర్యుడు. న్యూస్:14జూన్ పుల్కల్ మండలప్రతినిధిపెద్దగొల్లవిజయ్ కుమార్. సంగారెడ్డి. జిల్లా, పుల్కల్ మండలం, ముద్దాయిపేట గ్రామంలో మద్యం అమ్ముతే 25000/- రూపాయల జరిమానా మద్యం తాగినవారికి 5000/-రూపాయలు జురుమానా…