వేసవిలో మజ్జిగ చలివెన్నెల ఏర్పాటుచేసిన సాయిరాం రాంబాబు మీనాక్షి దంపతులు సేవల అభినందనీయం..

పయనించే సూర్యుడు జూన్ 12, కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ (బి వి బి) కాకినాడ రూరల్ మండలం ఏపీఐఐసీ ఎదురు మెయిన్ రోడ్డు శ్రీ అభయ…

జిల్లా రెవెన్యూ అధికారిని సన్మానించిన టీఎన్జీవో నాయకులు.

పయనించే సూర్యుడు జూన్ 12 నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి రిపోర్టర్ శ్రావణ్ కుమార్ ఇటీవల బదిలీపై వచ్చిన జిల్లా రెవెన్యూ అధికారి ఆర్. పాండును నాగర్…

బోధన్ మధుమలాంచ జూనియర్ కళాశాలకు సొంత భవనం నిర్మించాలి

పయనించే సూర్యుడు న్యూస్ జూన్ 12 బోధన్ :బోధన్ పట్టణంలో గల ప్రభుత్వ జూనియర్ కళాశాల పాత భవనంలో కొనసాగుతున్న మధమలంచ జూనియర్ కళాశాలకు సొంత భవనం…

విద్యార్థులకు బుక్స్ యూనిఫార్మ్స్ సకాలంలో అందించాలి

పయనించే సూర్యుడు న్యూస్ జూన్ 12 బోధన్: ప్రభుత్వ పాఠశాలలు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలోవిద్యార్థులకు పూర్తి స్థాయిలో పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్ మరియు బ్యాగులు అందించాలని కోరుతూ తెలంగాణ…

హున్సా తగ్గెల్లి గ్రామాల్లో ఇసుక అక్రమ రవాణాపై నిఘా…

పయనించే సూర్యుడు న్యూస్ జూన్ 12 సాలూర:సాలూర మండలంలోని హున్స తగ్గెల్లి గ్రామాల నుంచి ఇసుక అక్రమ రవాణా జరుగుతోందన్న ఆరోపణల నేపథ్యంలో తహసీల్దార్ నవాజ్ అప్రమత్తమయ్యారు…

తెలంగాణ యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ బాడీ మెంబర్ ను సన్మానించిన వైస్ ఛాన్స్ లర్ రిజిస్ట్రార్.

పయనించే సూర్యుడు న్యూస్ జూన్ 12 సాలూర : తెలంగాణ యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ బాడీ మెంబర్ గా నియమితులైన సాలూర వాసి అల్లె లావణ్య రమేష్ గురువారం…

వెల్జిపురం:రెడ్డి సంఘ నూతన అధ్యక్షునికి ఘన సన్మానం…

పయనించే సూర్యుడు న్యూస్ :జూన్ /12:నియోజకవర్గం స్టాప్ ప్రతినిధి :రాజన్న సిరిసిల్ల జిల్లా మానకొండూర్ నియోజకవర్గం ఇల్లంతకుంట మండలం వెల్జిపురం గ్రామం లోని ఆదర్శ రెడ్డి సంఘ…

ప్రకృతి వ్యవసాయమే రైతులకు సుస్థిర భవిష్యత్‌: కేంద్ర మంత్రి బండి సంజయ్

పయనించే సూర్యుడు / జూన్ 12 / దిడ్డి రాము / జమ్మికుంట రూరల్ ; ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం 12 ఏళ్ల పాలన పూర్తి…

వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన వున్నం బ్రహ్మయ్య

పయనించే సూర్యుడు.. న్యూస్ ..12 నేలకొండపల్లి మండలం ముజ్జుగూడెం గ్రామనికి చెందిన షేక్ జానిమియా (లేటు) – జైరాభీ కుమారుడు షేక్ నాగుల్ మీరా (నీఖా) షేక్…

సిపిఎం సానుభూతిపరురాలు మాసారపు ధనమ్మకు నివాళి

పయనించే సూర్యుడు న్యూస్ :జూన్ 12,తల్లాడ రిపోర్టర్ తల్లాడ మండల కేంద్రం గోపాలపేటకు చెందిన సిపిఎం సానుభూతిపరురాలు మాసారపు ధనమ్మ ఈ రోజు తెల్లవారుజామున మరణించారు. విషయం…