లట్టుపల్లి తాండలో ఓటర్ల జాబితా సవరణలపై ఎమ్మార్వో మునీరుద్దీన్ ఆకస్మిక తనిఖీ

పయనించే సూర్యుడు జులై 3 నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి రిపోర్టర్ శ్రావణ్ కుమార్ నాగర్‌కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలం లట్టుపల్లి తండాలో కొనసాగుతున్న ప్రత్యేక ఓటర్ల…

గ్రామీణ ప్రాంతాలకు లయన్స్ వలు విస్తరించాలి.. డాక్టర్ బాదం…

పయనించే సూర్యుడు జూలై 3, కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ (బి వి బి) సేవే పరమార్ధంగా ఆవిర్భవించిన లయన్స్ క్లబ్ సేవలను గ్రామస్థాయికి మరింత విస్తరించాల్సిన…

మన ఊరు భద్రత మన బాధ్యతలో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం అవసరం.

పయనించే సూర్యుడు న్యూస్ జూలై 3 సాలూర : మన ఊరు భద్రత బాధ్యతలో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం ఎంతైనా అవసరం ఉందని బోధన్ రూరల్ ఠాణా…

డ్యాగ అనిల్ కుమార్ హెచ్చరిక: ఫీజు బకాయిలు విడుదల చేయకపోతే ఆందోళనలు ఉధృతం

పయనించే సూర్యుడు జులై 3 నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి రిపోర్టర్ శ్రావణ్ కుమార్ అచ్చంపేట, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ…

దివ్యాంగుల సంక్షేమానికి కొత్త దిశగా బిజినపల్లి మండల కమిటీ ఏర్పాటు

పయనించే సూర్యుడు జులై 3 నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి రిపోర్టర్ శ్రావణ్ కుమార్ నాగర్‌కర్నూల్ జిల్లా, బిజినపల్లి: జిల్లా దివ్యాంగుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో బిజినపల్లి…

దళారుల మోసంపై ఎమ్మెల్యే సీరియస్

పయనించే సూర్యుడు, జూలై 3, బిజినేపల్లి రిపోర్టర్ శ్రవణ్ కుమార్ నాగర్‌కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలంలో దళారుల చేతిలో మోసపోయి సుమారు రూ.90 లక్షలు నష్టపోయిన రైతులను…

కస్తూర్బా బాలికల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ

పయనించే సూర్యుడు న్యూస్ జులై 3 రెంజల్: రెంజల్ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి గురువారం ఆకస్మికంగా తనిఖీ…

పోలంపల్లిలో ఇందిరమ్మ గృహ ప్రవేశం ఘనంగా నిర్వహణ

పయనించే సూర్యుడు న్యూస్ జూలై 3 సింగరేణి రిపోర్టర్ నరేష్ సింగరేణి మండలం పోలంపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని పోలంపల్లి తండాకు చెందిన గుగులోత్ జగ్గయ్య నాయక్‌కు మంజూరైన…

అరకు ఏరియా ఆసుపత్రిలో సిటీ స్కాన్ ఏర్పాటు చేయాలి – ఆదివాసి గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పొద్దు బాలదేవ్

పయనించే సూర్యుడు న్యూస్ జూలై తేదీ 3 రూలర్ ప్రతినిధి బాసు అల్లూరి సీతారామరాజుజిల్లా అరకు నియోజవర్గ ఆదివాసీ ప్రాంతం ఏజెన్సీ ప్రముఖ కేంద్రమైన అరకులోయ ఏరియా…

ఆరోగ్యవంతమైన విద్యార్థులే దేశ భవిష్యత్తు

పయనించే సూర్యుడు న్యూస్, జూలై 03 (ఏలేశ్వరం మండల రిపోర్టర్ ఏ శివాజీ) : ప్రధానమంత్రి వికసిత్ భారత్ కార్యక్రమంలో భాగంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల,…