గూడూరులో వైసీపీ నిరసన ర్యాలీ

పయనించే సూర్యుడు గూడూరు న్యూస్ జూన్ 13 గూడూరులో వైసీపీ ఆధ్వర్యంలో ‘వెన్నుపోటుకు రెండేళ్లు’ నిరసన ర్యాలీ ని ఎమ్మెల్సీ మెరిగ మురళీధర్ ఆధ్వర్యంలో గూడూరులో నిర్వహించారు…

మందుబాబులకు నిలయంగా మారిన బస్ షెల్టరు

పయనించే సూర్యుడు గూడూరు న్యూస్ జూన్13 రెట్టపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని కోట. చీలు రోడ్డు, కడివేడు గ్రామ పంచాయతీకి వెళ్లే దారిలో బస్సు షెల్టర్లో చెత్త చెదారంతో…

11గంటల,10 నిమిషాలు అయినా తెరుచుకొని ఎమ్మార్వో ఆఫీస్ తాళాలు

పయనిచే సూర్యుడు జూన్ 13 ఆదోనిడివిజన్ ప్రతినిధి గుమ్మల బాలస్వామి సొంత పనిలో పడి ఆఫీసును మరిచిపోయిన రెవిన్యూ సిబ్బంది 11 గంటల,10 నిమిషాలు అయినా తెరుచుకొని…

కూటమి పాలనపై ప్రజా వ్యతిరేకత

పయనించే సూర్యుడు రిపోర్టర్ జగయ్యపేట నియోజకవర్గం ఇన్చార్జి చేని రాంబాబు ఎన్టీఆర్ జిల్లా/జగ్గయ్యపేట నియోజకవర్గం జూన్.13-06-2026 శుక్రవారం జగయ్యపేట్ట పట్టణంలోని ఈరోజు న కూటమి ప్రభుత్వం అధికారంలోకి…

చిన్నారిని ఆశీర్వదించిన తెలగవరం గ్రామ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ భూక్యా కాళోజీ

పయనించే సూర్యుడు న్యూస్ :జూన్ 13,తల్లాడ రిపోర్టర్ గురువారం తల్లాడ మండలం తెలగవరం గొల్లమందల రవీంద్రబాబు & సుగుణ గార్ల ముద్దుల కుమారుడు వేర్లిన్ (లక్కీ) అన్నప్రాసన…

రేషన్ దుకాణాల ద్వారా 14 రకాల నిత్యావసరసరుకులు అందించాలి

పయనించే సూర్యుడు: జూన్ :13/26 సత్తుపల్లి రూరల్: రిపోర్టర్: గద్దె. విజయ బాబు ఈరోజు కల్లూరు సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు ఐద్వా సత్తుపల్లి డివిజన్ కమిటీ…

ప్లాస్టిక్ వద్దు- పర్యావరణం ముద్దు

పయనించే సూర్యుడు న్యూస్ రాయికల్ మండల్ జూన్ 12 మామిడిపెల్లి లక్ష్మణ్ గ్రామ పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణలో భాగంగా రాయికల్ మండలంలోని ఇటిక్యాల గ్రామంలో ప్లాస్టిక్ వినియోగంపై…

ఆవు దూడ వంకపై కల్వర్టు నిర్మించాలి: సి.పి.ఐ. డిమాండ్

పయనిoచే సూర్యుడు కర్నూలు జిల్లా క్రైమ్ రిపోర్టర్ ఎర్రకుల మహేష్ ఆదోని పట్టణంలోని 17వ వార్డు ఆర్.ఆర్. లేబర్ కాలనీ సమీపంలోని ఆవు దూడ వంకపై తక్షణమే…

ఎ.ఎస్.ఐ విప్పర్తి సత్యనారాయణకు ఎస్.ఐగా పదోన్నతి

పయనించే సూర్యుడు జూన్ 12 ముమ్మిడివరం( ప్రతినిధి గ్రంధి నానాజీ) : డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన పోలీస్ స్టేషన్లో అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్…

నరేంద్ర మోదీ 12 ఏళ్ళుపాలన పూర్తి చేసుకున్నసందర్భంగా ఎస్ ఎల్ పి,బిజెపి ఆధ్వర్యంలో,మీడియా మిత్రులతో సమావేశం జరిగింది.

పయనించే సూర్యుడు, జూన్ 12 రంగారెడ్డిజిల్లాప్రతినిధి ఎస్ఎంకుమార్ 12 సంవత్సరాల మోదీ గారి పాలన విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం ధ్యేయంగా, వికసిత్ భారత్ లక్ష్యంగా అడుగులు…