వడ్ల కొనుగోలులో రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం

పయనించే సూర్యుడు మే 28 రాజేష్ దౌల్తాబాద్ ) రాత్రి కురిసిన అకాల వర్షంతో కొనుగోలు కేంద్రాలలో పూర్తిగా తడిసిపోయిన వడ్లు సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల…

ఆదోని పురపాలక సంఘం ఆధ్వర్యంలో క్లీన్ స్వీప్ కార్యక్రమం

పయనించే సూర్యుడు మే 28 ఆదోని నియోజకవర్గం క్రైమ్ రిపోర్టర్ కృష్ణ. ఆదోని పురపాలక సంఘం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాల మేరకు ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమంలో…

రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలి.

పయనించే సూర్యుడు మే 28 ఆదోని నియోజకవర్గం క్రైమ్ రిపోర్టర్ కృష్ణ. ఆదోని పట్టణం నూతన బైపాస్ రోడ్ వద్ద ఉన్న బ్లాక్ స్పాట్‌ను జిల్లా కలెక్టర్…

గుంటూరు నుండి మహబూబాబాద్ జిల్లాకు అక్రమంగా బెల్లం రవాణా – 500 కేజీల బెల్లం, 50 కేజీల పట్టిక, రెండు సెల్‌ఫోన్లు స్వాధీనం

పయనించే సూర్యుడు,మే28: ప్రొహిబిషన్ & ఎక్సైజ్ స్టేషన్ నేలకొండపల్లి అధికారులు విశ్వసనీయ సమాచారంపై ముదిగొండ మండలం వల్లభి గ్రామం వద్ద ప్రత్యేక తనిఖీలు నిర్వహించగా, నాటుసారా తయారీకి…

నేలకొండపల్లి మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొడాలి గోవిందరావు సూచన మేరకు ఈరోజు మాజీ ప్రధానమంత్రి శ్రీ జవహర్లాల్ నెహ్రూ వర్ధంతి..

పయనించే సూర్యుడు.. న్యూస్..28. సందర్భంగా నెహ్రూ చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది నెహ్రూ దేశం కోసం చేసిన సేవలను మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కొనియాడారు…

కర్నూలు నియోజకవర్గంలో నిర్వహించిన తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమంలో

పయనించే సూర్యుడు మే 28 కర్నూలు జిల్లా ఇంచార్జ్ శ్రీకాంత్. కార్యక్రమానికి భారీగా తరలివచ్చిన పార్టీ కార్యకర్తలు, నాయకులతో కలిసి ఉత్సాహంగా పాల్గొన్న ఆమె, మహానాడు విజయవంతానికి…

కోడుమూరు నియోజకవర్గంలో నిర్వహించిన తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమంలో

పయనించే సూర్యుడు మే 28 కర్నూలు జిల్లా ఇంచార్జ్ శ్రీకాంత్. కార్యక్రమానికి భారీగా తరలివచ్చిన పార్టీ కార్యకర్తలు, నాయకులతో కలిసి ఉత్సాహంగా పాల్గొన్న ఆమె, మహానాడు విజయవంతానికి…

గ్రామ అభివృద్ధి నిధులపై యువత నిఘా

పయనించే సూర్యుడు మే 27 పెద్ద శంకరంపేట్ మండలం మెదక్ జిల్లా (రిపోర్టర్ జిన్న అశోక్ ) శివాయపల్లిలో పారదర్శకత కోసం సమాచార హక్కు ద్వారా దరఖాస్తు…

మధ్యాహ్న భోజన కార్మికురాలు ఆకస్మిక మృతి.

పయనించే సూర్యుడు న్యూస్ :మే 28,తల్లాడ రిపోర్టర్ తల్లాడ మండల పరిధిలోని కుర్నవల్లి గ్రామానికి చెందిన ఇనపనూరి మరియమ్మ 58 బుధవారం ఉదయం ఆకస్మిక మృతి చెందింది.…

రాష్ట్రవ్యాప్తంగా వివోఏల సమస్యలను తక్షణమే పరిష్కరించాలి..

పయనించే సూర్యుడు న్యూస్ :మే 28,తల్లాడ రిపోర్టర్ రాష్ట్రవ్యాప్తంగా వివోఏల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించి, వారికి కనీస వేతనాన్ని అమలు చేయాలని బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి…