అకాల వర్షానికి కూలిన చెట్లు.. జేసీబీ సహాయంతో ట్రాఫిక్ క్లియర్ చేసిన పాలెం సర్పంచ్

పయనించే సూర్యుడు మే 24 నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి రిపోర్టర్ శ్రావణ్ కుమార్ ఈరోజు అగ్రికల్చర్ యూనివర్సిటీ సమీపంలోని ఆంజనేయ స్వామి దేవాలయం ముందు అకాల…

లింగసానిపల్లి గ్రామ శివారులో విషాదం.. పిడుగుపాటుకు 28 గొర్రెలు మృతి

పయనించే సూర్యుడు మే 24 నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి రిపోర్టర్ శ్రావణ్ కుమార్ నాగర్‌కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలం లింగసానిపల్లి గ్రామ శివారులో ఈరోజు సాయంత్రం…

డీజీపీ ఆనంద్ ను మర్యాదపూర్వకంగా కలిసిన కవ్వంపల్లి రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ ను.

పయనించె సూర్యుడు న్యూస్:మే/24:నియోజకవర్గం స్టాప్ ప్రతినిధి:సాయిరెడ్డి బొల్లం: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఎస్సీ సెల్ చైర్మన్ మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లిసత్యనారాయణ శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ…

టీపీసీసీ డాక్టర్స్ సెల్ అడ్వైజర్ గా కవ్వంపల్లి నియామకం

పయనించే సూర్యుడు న్యూస్ :మే /24:నియోజకవర్గం స్టాప్ ప్రతినిధి :సాయిరెడ్డి బొల్లం :మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ నియామకమయ్యారు. ఈ మేరకు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ…

జహీరాబాద్ నియోజకవర్గ సమస్యల పరిష్కారానికి కలెక్టర్‌కు శాసనసభ్యుల వినతి

పయనించే సూర్యుడు, మే 24 (సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండల ప్రతినిధి: స్వాతి, నర్సిములు): జహీరాబాద్ నియోజకవర్గ పరిధిలోని పలు ప్రజా సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ…

అవకతవకలపై నివేదిక వచ్చినంత వరకు ఓపిక పట్టండి. పిఎసిఎస్ చైర్మన్లు

పయనించే సూర్యుడు న్యూస్ మే 24 పలాస నియోజకవర్గం ప్రతినిధి రత్నాల రమేష్. మాజీ పి ఎ సి ఎస్ చైర్మన్ దువ్వాడ శ్రీధర్ ఇటీవల చేసిన…

రైతును రాజు చేసిన ఘనత కేసీఆర్‌దే– రైతులను అరిగోశపెట్టిన నాయకుడు రేవంత్ రెడ్డి: దావ వసంత సురేష్

పయనించే సూర్యుడు న్యూస్ రాయికల్ మండల్ మే 24 మామిడిపెల్లి లక్ష్మణ్ రాయికల్ మండలం ఆలూరు గ్రామంలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను బీఆర్ఎస్ నాయకులు, రైతులతో…

మూగజీవాల దాహార్తి తీర్చడానికి దాతృత్వం చూపిన ఎన్నారై

పయనించే సూర్యుడు న్యూస్ రాయికల్ మండల్ మే 24 మామిడిపెల్లి లక్ష్మణ్ జగిత్యాల జిల్లా రాయికల్ మండలం రామాజీపేట గ్రామంలో నిరుపయోగంగా ఉన్నటువంటి నీటితొట్టిని, బోరు బావి…

పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలి

పయనించే సూర్యుడు, కోరుట్ల మే 24. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్యకంగా నిర్వహస్తున్న 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా జాతీయ హరితడళం మదియు పాల్యూషీన్…

యాసంగి ధాన్యం కొనుగోలులో ప్రభుత్వ వైఫల్యం

పయనించే సూర్యుడు జూలూరుపాడు రిపోర్టర్ గడిదేసి ప్రేమ్ మే 24/26 ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా రైతులు పండించిన ప్రతి గింజ కొంటామని చెప్పి, సన్నాలకు బోనస్…